బుర్జ్ ఖలీఫాపై గాంధీ చిత్రాల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-10-03T17:09:55+05:30 IST

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు.

బుర్జ్ ఖలీఫాపై గాంధీ చిత్రాల ప్రదర్శన

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు. మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా యూఏఈలోని ఈ భవనంపై ప్రత్యేక ఎల్ఈడీ షో నిర్వహించారు. అబుదాబిలోని భారత్ ఎంబసీ, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. గాంధీజీ చిత్రాలతోపాటు ఆయన సందేశాలను ప్రదర్శించారు. ఎల్ఈడీ వెలుగుల్లో భారత మువ్వెన్నల పతాకం మెరిసింది.

Updated Date - 2020-10-03T17:09:55+05:30 IST