కరోనా ఎఫెక్ట్... ఉద్దవ్ సర్కారు కొత్త నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-18T01:41:56+05:30 IST

ముంబై కార్పొరేషన్‌లో కొత్త కంటెయిన్‌మెంట్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు బయటపడే ఇళ్ళ చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ఇప్పటివరకూ ప్రకటిస్తూ వచ్చారు. కరోనా కేసులు బయటపడే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌ను మాత్రమే ఇకపై కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించనున్నారు.

కరోనా ఎఫెక్ట్... ఉద్దవ్ సర్కారు కొత్త నిర్ణయం

ముంబై : ముంబై కార్పొరేషన్‌లో కొత్త కంటెయిన్‌మెంట్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు బయటపడే ఇళ్ళ చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ఇప్పటివరకూ ప్రకటిస్తూ వచ్చారు. కరోనా కేసులు బయటపడే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌ను మాత్రమే ఇకపై కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించనున్నారు. 

Updated Date - 2020-05-18T01:41:56+05:30 IST