హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్పంగా కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-04-28T19:11:14+05:30 IST

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 12:17 నిమిషాలకు చంబా

హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్పంగా కంపించిన భూమి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 12:17 నిమిషాలకు చంబా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4గా నమోదైంది. 

Updated Date - 2020-04-28T19:11:14+05:30 IST