ఆ మూడే ముఖ్యం
ABN , First Publish Date - 2020-06-21T07:03:51+05:30 IST
గోవు, గంగ, గీత... ఈ మూడింటితోనే భారత్కు ఉనికి. ఎందుకంటే భారత్ను విశ్వ గురువుగా పైఎత్తున నిలబెట్టింది ఇవే. దేశంలో గేదెలు లేనప్పుడు గోవులు మాత్రమే...
![ఆ మూడే ముఖ్యం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062101038/06212020013304n55.jpg)
గోవు, గంగ, గీత... ఈ మూడింటితోనే భారత్కు ఉనికి. ఎందుకంటే భారత్ను విశ్వ గురువుగా పైఎత్తున నిలబెట్టింది ఇవే. దేశంలో గేదెలు లేనప్పుడు గోవులు మాత్రమే ఉండేవి. ఇదివరకటి ప్రభుత్వాలు గోవధను నిరోధించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
- లక్ష్మీ నారాయణ చౌదరి, యూపీ మంత్రి