భారత్లో తొలి కరోనా మరణం నమోదు
ABN , First Publish Date - 2020-03-13T04:25:26+05:30 IST
బెంగళూరు: భారత్లో తొలి కరోనా మరణం నమోదైంది.
![భారత్లో తొలి కరోనా మరణం నమోదు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020031210532894/03122020225707n7.jpg)
బెంగళూరు: భారత్లో తొలి కరోనా మరణం నమోదైంది. కర్నాటక కలబుర్గిలో 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయాడు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ నిర్ధారించింది. భారత్లో ఇప్పటివరకూ 73 కరోనా కేసులు నమోదయ్యాయి.