‘బాయ్కట్ చైనా’ అంటూ ఆన్లైన్లో ఉద్యమం
ABN , First Publish Date - 2020-06-04T17:40:12+05:30 IST
భారత్-చైనా బోర్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్ వార్ మొదలైంది. ‘బాయ్కట్ చైనా’ అంటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ట్రెండ్
ఢిల్లీ: భారత్-చైనా బోర్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్ వార్ మొదలైంది. ‘బాయ్కట్ చైనా’ అంటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ట్రెండ్ అవుతోంది. చైనా వస్తువులు, ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్చుక్ ఇచ్చిన పిలుపుమేరకు పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.