నేడు కేంద్ర కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2020-06-01T06:22:30+05:30 IST
కొవిడ్-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం ఉదయం 11.30కు కేంద్ర కేబినెట్ భేటీకానుంది. లాక్డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన...
న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం ఉదయం 11.30కు కేంద్ర కేబినెట్ భేటీకానుంది. లాక్డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.