బీహార్ లో పెరిగిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-05-17T22:25:59+05:30 IST

బీహార్ లో పెరిగిన కరోనా మరణాలు

బీహార్ లో పెరిగిన కరోనా మరణాలు

పాట్నా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు బీహార్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం కరోనా వల్ల ఎనిమిది మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1178 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. కోవిడ్-19తో 55 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు.


Updated Date - 2020-05-17T22:25:59+05:30 IST