ప్రధాని సలహాదారులుగా కుల్బే, సిన్హా
ABN , First Publish Date - 2020-02-22T08:06:37+05:30 IST
ప్రధాని మోదీ సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్ లు భాస్కర్ కుల్బే,
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రధాని మోదీ సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్లు భాస్కర్ కుల్బే, అమర్జీత్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరూ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు.