హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన ముప్పు
ABN , First Publish Date - 2020-05-26T22:30:00+05:30 IST
హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానానికి ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానానికి ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంధనానికి సంబంధించి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. విమానంలో 70 మంది ప్రయాణికులున్నారు.
అనేక రోజుల విరామం తర్వాత సరిగ్గా నిన్ననే హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇంతలోనే ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తమౌతోంది.