కర్ణాటకలో కొత్తగా 99 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-18T23:10:57+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...

కర్ణాటకలో కొత్తగా 99 కరోనా కేసులు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,246కు చేరిందని, 37 మంది మృతి చెందారని వివరించింది. అయితే వీరిలో 530 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇంకా 678 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-05-18T23:10:57+05:30 IST