24 గంటల్లో 124 కరోనా కేసులు.. బెంగాల్లో 2000 దాటిన బాధితులు
ABN , First Publish Date - 2020-05-12T03:50:24+05:30 IST
బెంగాల్లో కొత్తగా 124 కరోనా కేసులు నమోదుకాగా.. 11 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
![24 గంటల్లో 124 కరోనా కేసులు.. బెంగాల్లో 2000 దాటిన బాధితులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051110183563/05112020222020n48.gif)
కలకత్తా: బెంగాల్లో కొత్తగా 124 కరోనా కేసులు నమోదుకాగా.. 11 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,063కు చేరిందని ప్రభుత్వం తెలిపింది. మరణాల సంఖ్య 185కు చేరినట్లు తెలుస్తోంది. 499 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,374 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు 24.19 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.