ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు 4,040 మంది..

ABN , First Publish Date - 2020-12-06T05:42:48+05:30 IST

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ట్రిపుల్‌ ఐటీ  ప్రవేశ పరీక్షకు 4,040 మంది..
ఏలూరు సెయింట్‌ థెరిస్సాలో పరిశీలిస్తున్న డీఈవో రేణుక

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5: ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా చింతలపూడిలోని మూడు పరీక్షా కేంద్రాలను కాకినాడ ఆర్‌జేడీ ఆర్‌.నరసింహారావు, ఏలూరులోని నాలుగు కేంద్రాలను డీఈవో రేణుక పరిశీలించారు. పరీక్షలు ప్రశాం తంగా ముగిసినట్టు వివరించారు. 


Updated Date - 2020-12-06T05:42:48+05:30 IST