-
-
Home » Andhra Pradesh » West Godavari » crime
-
ఎక్సైజ్ దాడులు : నలుగురి అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-28T05:07:45+05:30 IST
తీర ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో నలుగురిని అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ లక్ష్మి తులసీ తెలిపారు.

నరసాపురం, నవంబరు 27: తీర ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో నలుగురిని అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ లక్ష్మి తులసీ తెలిపారు. పేరుపాలెం, కేపీపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో శుక్రవారం దాడులు నిర్వహించి 11 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు హాజరుపరిచామన్నారు.