ఏనుగుల దాడిలో ఆవు, దూడ మృతి

ABN , First Publish Date - 2020-12-07T15:59:46+05:30 IST

జిల్లాలోని కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఆవు దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది.

ఏనుగుల దాడిలో ఆవు, దూడ మృతి

విజయనగరం: జిల్లాలోని కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఆవు, దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి.  గ్రామాలపై పడి ఏనుగుల గుంపు వరుసగా దాడులు చేయడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Updated Date - 2020-12-07T15:59:46+05:30 IST