కల్యాణం... కమనీయం

ABN , First Publish Date - 2020-12-30T06:05:43+05:30 IST

వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా సాగింది.

కల్యాణం... కమనీయం
కల్యాణంలో పాల్గొన్న దంపతులు, కమిటీ సభ్యులు

పార్వతీపురంటౌన్‌ : వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా సాగింది. పట్టణ ప్రధాన రహదారిలో గల పార్వతీదేవి ఆలయంలో అభివృద్ధి  కమిటీ, పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్తికేయుని తరుఫున కంచు మోజు రామ్మోహనరావు, వల్లీ, దేవసేన తరుఫున మద్దల తాతబాబు, బి.రామ్మో హనరావు దంపతులు పాల్గొని కల్యాణం జరిపించారు.

Updated Date - 2020-12-30T06:05:43+05:30 IST