-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Issues should be brought to the attention of SI DSP Subhash
-
సమస్యలను ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లాలి : డీఎస్పీ సుభాష్
ABN , First Publish Date - 2020-12-16T05:28:53+05:30 IST
గ్రామాల్లో సమస్యలను సంబంధిత ఎస్ఐకు తెలి యజేయాలని సచివాలయ మహిళాపోలీసులకు డీఎస్పీ సుభాష్ కోరారు.

కురుపాం, డిసెంబరు 15: గ్రామాల్లో సమస్యలను సంబంధిత ఎస్ఐకు తెలి యజేయాలని సచివాలయ మహిళాపోలీసులకు డీఎస్పీ సుభాష్ కోరారు. మంగళ వారం కురుపాం పోలీస్స్టేషన్లో మహిళ సచివాలయ పోలీసుల విధులు - బాధ్య తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళ సచివాలయ పోలీసులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పర్ డిపార్టుమెంట్, మ హిళ మిత్రలతో సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో మహిళలకు రక్షణగా ఉంటూ, వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య వంతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్విన్పేట సీఐ టి.తిరుపతిరావు, ఎస్ఐ రవికుమార్, జగదీష్ నాయుడు, మండలంలో గల మహిళ సచివాలయ పోలీసులు పాల్గొన్నారు.