సచివాలయం పనితీరుపై ఆరా
ABN , First Publish Date - 2020-09-06T10:44:18+05:30 IST
పట్టణ పరిధిలోని 8,9 వార్డులకు సంబంధించిన కంచరవీధి నాలుగో నెంబరు సచివాలయం పనితీరును శనివారం మునిసిపల్ కమిషనర్ ఎం
![సచివాలయం పనితీరుపై ఆరా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బొబ్బిలి: పట్టణ పరిధిలోని 8,9 వార్డులకు సంబంధించిన కంచరవీధి నాలుగో నెంబరు సచివాలయం పనితీరును శనివారం మునిసిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు సమీక్షించారు. వార్డు ప్రజల నుంచి వస్తున్న అర్జీలు, వాటికి చూపిన పరిష్కారాలు, సిబ్బంది హాజరు, పనివిధానాన్ని పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.