‘పది’ పరీక్ష కేంద్రాల గుర్తింపు

ABN , First Publish Date - 2020-05-19T07:39:17+05:30 IST

మండలంలో పదో తరగతి పరీక్షలు నిర్వహణకు సం బంధించి మూడు కేంద్రాల ఏర్పాటుకుగాను ఏడు పాఠశాలలను

‘పది’ పరీక్ష కేంద్రాల గుర్తింపు

భోగాపురం, మే 18: మండలంలో పదో తరగతి పరీక్షలు నిర్వహణకు సం బంధించి మూడు కేంద్రాల ఏర్పాటుకుగాను ఏడు పాఠశాలలను పరిశీలించి, నివేదిక పంపించినట్టు ఎంఈవో ఎం.రమణమూర్తి తెలిపారు. భోగాపురంలోని ఆదర్శ పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, రావాడ, పోలిపల్లి, ముంజేరు, మహారాజపేటల్లో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు ఎంఈవో చెప్పారు. 

Updated Date - 2020-05-19T07:39:17+05:30 IST