ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-12-30T05:58:47+05:30 IST

పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించాలి
అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు

విజయనగరం రూరల్‌, డిసెంబరు 29: పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రతినిధులు మంగళవారం  అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట   నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు. విదేశ విద్యానిధి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఇలా పలు పఽథకాలు మూలకు చేరాయన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వ విద్య అంద ని ద్రాక్షగా మిగులు తుందన్నారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు గోగుల్‌ ప్రణయ్‌, కొత్తకోట బాలకృష్ణ, పీకెఎల్‌ రాజు, గణేష్‌, శశికుమార్‌, జి.భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. 

  

 

Updated Date - 2020-12-30T05:58:47+05:30 IST