సచివాలయాలకు ఏపీ ఫైబర్ నెట్
ABN , First Publish Date - 2020-12-12T05:08:27+05:30 IST
జిల్లాలోని గ్రామ , వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మండల పరిషత్ , తహసీల్దార్ కార్యాలయాలకు ఏపీ ఫైబర్ నెట్ సదుపాయం కల్పించ నున్నారు.
కలెక్టరేట్: జిల్లాలోని గ్రామ , వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మండల పరిషత్ , తహసీల్దార్ కార్యాలయాలకు ఏపీ ఫైబర్ నెట్ సదుపాయం కల్పించ నున్నారు. జిల్లా వ్యాప్తంగా అవసరం ఉన్న చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్ అందిస్తారు. ఇం దుకు సంబంధించి ఆయా శాఖ అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.