ఏ ప్రభుత్వమైనా జిల్లాకు అన్యాయమే

ABN , First Publish Date - 2020-12-07T05:11:56+05:30 IST

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి బాజ్జీ అన్నారు.

ఏ ప్రభుత్వమైనా జిల్లాకు అన్యాయమే

శృంగవరపుకోట రూరల్‌, డిసెంబరు 6: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి  బాజ్జీ అన్నారు. ఆది వారం మండలంలోని భవానీనగర్‌ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను ఇటు పాల కులు, అటు అదికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాండ్రేగుల ప్రసాద్‌, ఈశ్వరరావు, బి.ఈశ్వరరావు, కేఎస్‌ నాయుడు తదితరులు వున్నారు.

Updated Date - 2020-12-07T05:11:56+05:30 IST