జూ ఆదాయం రూ.7,19,000

ABN , First Publish Date - 2020-12-14T04:55:39+05:30 IST

కార్తీకమాసం ఆఖరి ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులతో సందడిగా మారింది.

జూ ఆదాయం రూ.7,19,000

ఆరిలోవ, డిసెంబరు 13: కార్తీకమాసం ఆఖరి ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు పదమూడు వేల మంది సందర్శకులు రావడంతో రూ.7,19,000 మేర ఆదాయం వచ్చినట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా తెలిపారు. 

Updated Date - 2020-12-14T04:55:39+05:30 IST