కొత్తగా 41 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-30T05:42:18+05:30 IST
జిల్లాలో మంగళవారం మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 59,620కు చేరిన మొత్తం కేసులు
విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,620కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 58,847 మంది కోలుకోగా, మరో 251 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ జిల్లాలో ఇప్పటివరకు 522 మంది మృత్యువాత చెందారు.