-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsp corona
-
కొత్తగా 28 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-28T05:25:46+05:30 IST
జిల్లాలో ఆదివారం మరో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 59,566కు చేరిన బాధితుల సంఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం మరో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,566కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 58,767 మంది కోలుకున్నారు. మరో 281 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఇప్ప టివరకు జిల్లాలో 518 మంది మృతి చెందారు.