కైలాసగిరి అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T05:38:55+05:30 IST

కైలాసగిరిపై ఏపీ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌ కింద రూ.61 కోట్లతో చేపట్టిన పనులను వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు గురువారం పరిశీలించారు.

కైలాసగిరి అభివృద్ధి పనుల పరిశీలన
ఇంజనీరింగ్‌ అధికారులకు సూచనలు ఇస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు

విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కైలాసగిరిపై ఏపీ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌ కింద రూ.61 కోట్లతో చేపట్టిన పనులను వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎస్‌ఈ రామమోహన్‌రావు, ఈఈ భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:38:55+05:30 IST