త్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-11-27T06:05:37+05:30 IST

ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రంగా శనివారం జరగనున్న త్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ జీవీఎస్‌ పద్మావతి, డిపార్ట్‌మెంట్‌ అధికారి రాచకొండ శ్రీనివాసరావు తెలిపారు.

త్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి


నక్కపల్లి, నవంబరు 26 : ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రంగా  శనివారం జరగనున్న త్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ జీవీఎస్‌ పద్మావతి, డిపార్ట్‌మెంట్‌ అధికారి రాచకొండ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఈ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లా డారు.  కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ప్రత్యేక చర్యలు తీసకుంటున్నట్టు చెప్పారు. 169 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నట్టు చెప్పారు.

 

Updated Date - 2020-11-27T06:05:37+05:30 IST