-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » HARATHI
-
ఆలయ కొలనులోనే పుణ్యనదీ హారతి
ABN , First Publish Date - 2020-11-27T05:44:42+05:30 IST
కరోనా దృష్ట్యా ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నదీ హారతి ఉత్సవాన్ని పుష్కరణిలో కాకుండా 30వ తేదీన సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం ఉత్తర రాజగోపురానికి చేరువలో ఉన్న కొలనులో నిర్వహించనున్నట్టు ఏఈవో కేకే రాఘవకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

సింహాచలం, నవంబరు 26: కరోనా దృష్ట్యా ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నదీ హారతి ఉత్సవాన్ని పుష్కరణిలో కాకుండా 30వ తేదీన సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం ఉత్తర రాజగోపురానికి చేరువలో ఉన్న కొలనులో నిర్వహించనున్నట్టు ఏఈవో కేకే రాఘవకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఉత్సవానికి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు.