‘ఈ స్పందన’కు 12 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2020-12-01T06:10:00+05:30 IST
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ఈ-స్పందన’ కార్యక్రమానికి వివిధ జోన్లకు సంబంధించి 12 ఫిర్యాదులను కమిషనర్ డాక్టర్ జి.సృజన స్వీకరించారు.
సిరిపురం, నవంబరు 30: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ఈ-స్పందన’ కార్యక్రమానికి వివిధ జోన్లకు సంబంధించి 12 ఫిర్యాదులను కమిషనర్ డాక్టర్ జి.సృజన స్వీకరించారు. వీటిని పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు.