-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » down fall to tempt
-
మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-12-06T06:15:20+05:30 IST
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.

చింతపల్లిలో 11.8 డిగ్రీలు నమోదు
చింతపల్లి, డిసెంబరు 5: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో చలి మళ్లీ పెరిగింది. శనివారం చింతపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తున్నది. ఏజెన్సీవాసులు ఉన్నిదుస్తులు 24గంటలు ధరించుకుంటున్నారు.