నేటి నుంచి రేషన్ సరకులు పంపిణీ
ABN , First Publish Date - 2020-03-28T05:58:45+05:30 IST
రేషన్ డిపోల వద్ద శనివారం నుంచి ఏప్రిల్ 14 వరకు రేషన్ సరకులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం
![నేటి నుంచి రేషన్ సరకులు పంపిణీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మహారాణిపేట: రేషన్ డిపోల వద్ద శనివారం నుంచి ఏప్రిల్ 14 వరకు రేషన్ సరకులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సరకులు ఇవ్వనున్నారు. ప్రతి రేషన్ షాపు వద్ద రోజుకు 50 నుంచి 60 మందికి మాత్రమే సరఫరా చేయనున్నారు.