59 వేలకు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-10T05:38:53+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి

59 వేలకు చేరిన కరోనా కేసులు

జిల్లాలో తాజాగా మరో 44 మందికి వైరస్‌ 

విశాఖపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 58,239 మంది కోలుకోగా, మరో 289 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వైరస్‌తో చికిత్స పొందుతూ 514 మంది మృతి చెందారు. 

Updated Date - 2020-12-10T05:38:53+05:30 IST