అచ్చెన్నకు గిడ్డి ఈశ్వరి సత్కారం
ABN , First Publish Date - 2020-11-06T05:45:23+05:30 IST
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును గురువారం విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు.
![అచ్చెన్నకు గిడ్డి ఈశ్వరి సత్కారం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110612132125/11062020001358n64.jpg)
పాడేరు, నవంబరు 5: తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును గురువారం విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. అచ్చెన్నాయుడు సారఽథ్యంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.