పాతపట్నంలో 50 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-18T09:43:23+05:30 IST
మండలంలో 50 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు ఇన్చార్జి తహసీల్దార్ బి.నాగభూషణరా
పాతపట్నం:మండలంలో 50 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు ఇన్చార్జి తహసీల్దార్ బి.నాగభూషణరావు తెలిపారు. గురువారం వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 16 మంది జ్వర బాధితులను గుర్తించామన్నారు. 19మందిని కరోనా కోవిడ్ కేర్ సెంటర్కు తరలించినట్లు చెప్నారు.
మండలంలోని కంటైన్మెంట్ జోన్లలో గురువారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలి పారు. ఈ పనులను ఈవోపీఆర్డీ నరసింహప్రసాద్పండా పరిశీలించారు.