10లోపు డీఈఎల్ఈడీ పరీక్ష ఫీజు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-06-01T10:33:31+05:30 IST
డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎ ల్ఈడీ) 2018-20 బ్యాచ్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు
ఒంగోలువిద్య, మే 31 : డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎ ల్ఈడీ) 2018-20 బ్యాచ్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఈనెల 10వ తేదీలోపు ఫీజు చెల్లించాలని డీఈవో వీఎస్.సు బ్బారావు ఆదివారం తెలిపారు. రూ.50 అపరాధరుసుముతో జూన్ 15వర కు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. 18 నాటికి నామినల్రోల్స్ డీఈవో కా ర్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తం 4 నుంచి 6 సబ్జెక్టుల కు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక స బ్జె క్టుకు రూ.125, రెగ్యులర్ విద్యార్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుదన్నారు.