కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

ABN , First Publish Date - 2020-12-27T06:12:26+05:30 IST

భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
పీవీ.కృష్ణారెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 26 : భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో పార్టీ జి ల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సంద ర్భంగా కృష్ణారెడ్డిని ఆ పార్టీ నాయకులు అభినందించారు. 


Updated Date - 2020-12-27T06:12:26+05:30 IST