200 మందికి కంటి పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-15T06:20:03+05:30 IST

స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్‌ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు.

200 మందికి కంటి పరీక్షలు


కొమరోలు, డిసెంబరు 14 : స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్‌ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు చేశారు. 150 మందికి పైగా శుక్లాలు, కంటిపై పొరలు గుర్తించారు. 60 మందిని ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, క్యాంప్‌ ఇన్‌చార్జి మహేష్‌, ఆప్తమాలిస్టు ప్రకాశ్‌, రాంమూర్తి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:20:03+05:30 IST