శిద్దా, బూచేపల్లి నివాసాల్లో ఘనంగా దీపావళి
ABN , First Publish Date - 2020-11-16T05:19:02+05:30 IST
ఒంగోలు నగ రం మంగమూరు రోడ్డులోని మాజీ మంత్రి శిద్దా రాఘ వరావు నివాసంలో శనివారం రాత్రి దీ పావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఒంగోలు (కలె క్టరేట్), నవంబరు 15 : ఒంగోలు నగ రం మంగమూరు రోడ్డులోని మాజీ మంత్రి శిద్దా రాఘ వరావు నివాసంలో శనివారం రాత్రి దీ పావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి దంపతులు, అల్లుడు మన్నం ఫణికుమార్, సు నీత దంపతులు లక్ష్మీదేవి పూజ చేశారు. పండుగ అందరి జీ వితాల్లో వెలుగును నింపాలని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.
చీమకుర్తి: దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం ఎమ్మె ల్యే టీజేఆర్.సుధాకరబాబు కుటుంబసభ్యులతో కలిసి చీమకురి పట్టణంలోని బూచేపల్లి గృహనికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ కుటు ంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.