-
-
Home » Andhra Pradesh » Nellore » library
-
గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’
ABN , First Publish Date - 2020-12-07T04:15:16+05:30 IST
విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేలా స్థానిక గ్రంథాలయంలో అదికారుల ఆదేశాలతో ఆదివారం చదవడం మాకిష్టం కార్య

అనంతసాగం, డిసెంబరు 6: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేలా స్థానిక గ్రంథాలయంలో అదికారుల ఆదేశాలతో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని గ్రంథపాలకుడు దివానపు నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ అల్లంపాటి సుధాకర్రెడ్డి, జేవీవీ నాయకులు వేము పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.