నేటి నుంచి కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక ధర్నా

ABN , First Publish Date - 2020-11-16T04:53:39+05:30 IST

కృష్ణపట్నం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక ధర్నా చేస్తున్నట్ల్లు కృష్ణపట్నం పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు తెలిపారు.

నేటి నుంచి కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక ధర్నా

ముత్తుకూరు, నవంబరు15: కృష్ణపట్నం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక ధర్నా చేస్తున్నట్ల్లు కృష్ణపట్నం పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు తెలిపారు. ముత్తుకూరు శ్రామిక భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. పలుమార్లు యాజమాయ్యానికి తెలిపినా స్పందించ లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గడ్డం అంకయ్య, కార్మిక నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-16T04:53:39+05:30 IST