రేపు డయల్ యువర్ ఎస్ఈ
ABN , First Publish Date - 2020-08-11T10:26:23+05:30 IST
నెల్లూరులోని విద్యుత్ భవన్ నందు బుధవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ కార్యాలయం ఓ ప్రకటన విడుదల ..
నెల్లూరు(జడ్పీ), ఆగస్టు 10: నెల్లూరులోని విద్యుత్ భవన్ నందు బుధవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు నగర పరిధిలోని వినియోగదారులు విద్యుత్ సరఫరాలో సమస్యలు, లోవోల్టేజీ, ఇతర విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. ఉదయం 11 నుంచి 12గంటలలోగా 0861-2331775 నెంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.