రూ.10 లక్షలు ఇచ్చారు
ABN , First Publish Date - 2020-12-20T05:13:56+05:30 IST
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహి స్తున్న కుటీర నిర్మాణ పథకానికి శనివారం విజయవాడకు చెందిన పి. నారాయణమూర్తి రూ.10 లక్షల విరాళాన్ని ఈవో కేఎస్ రామరావుకు అందజేశారు.

శ్రీశైలం, డిసెంబరు 19: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహి స్తున్న కుటీర నిర్మాణ పథకానికి శనివారం విజయవాడకు చెందిన పి. నారాయణమూర్తి రూ.10 లక్షల విరాళాన్ని ఈవో కేఎస్ రామరావుకు అందజేశారు. దాతలకు ఈవో రామరావు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.