కర్నూలు వైద్యకళాశాలలో పీజీ కోర్సులు

ABN , First Publish Date - 2020-02-28T10:56:08+05:30 IST

కర్నూలు వైద్యకళాశాలలో పీజీ కోర్సులు

కర్నూలు వైద్యకళాశాలలో పీజీ కోర్సులు

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 27: కర్నూలు వైద్య కళాశాలలో డిప్లామా కోర్సుల స్థానంలో మూడేళ్ల పీజీ కోర్సులకు ఎంసీఐ అనుమతి ఇచ్చింది. కర్నూలు వైద్య కళాశాలలో 5 విభాగాల్లో 16 సీట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీడియాట్రిక్‌, రేడియాలజీ, గైనిక్‌, అనస్థీషియా, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో డిగ్రీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి.

Updated Date - 2020-02-28T10:56:08+05:30 IST