శ్రీమఠంలో హరిహర మఠం పీఠాధిపతులు

ABN , First Publish Date - 2020-11-28T04:58:54+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం శుక్రవారం కర్ణాటక హరిహర పంచమశాలి పీఠాధిపతులు వచననంద స్వామిజీ, ప్రకాష్‌నాథ్‌ మంత్రాలయానికి వచ్చారు

శ్రీమఠంలో హరిహర మఠం పీఠాధిపతులు
మఠం పీఠాధిపతితో కర్ణాటక మఠం పీఠాధిపతులు

మంత్రాలయం, నవంబరు 27: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం శుక్రవారం కర్ణాటక హరిహర పంచమశాలి పీఠాధిపతులు వచననంద స్వామిజీ, ప్రకాష్‌నాథ్‌ మంత్రాలయానికి వచ్చారు  మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు, మెమెంటో ఇచ్చి సన్మానించారు. అభివృద్ధి పనులను, సంస్కృత పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. 

Updated Date - 2020-11-28T04:58:54+05:30 IST