దరఖాస్తులకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-03-08T12:51:17+05:30 IST

అభ్యుదయ రైతుల నుంచి ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డా.ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో

దరఖాస్తులకు ఆహ్వానం

ఎమ్మిగనూరు(అగ్రికల్చర్‌): అభ్యుదయ రైతుల నుంచి ఉగాది పురస్కారాలకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డా.ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ2019-20 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రైతులకు ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, రూ 5000 రూపాయలు అందజేస్తారన్నారు.  ఈనెల 10వ తేదీలోపు స్థానిక వ్యవసాయ పరిశోదనా కేంద్రం లేదా కృషివిజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.  

Updated Date - 2020-03-08T12:51:17+05:30 IST