జిల్లాలో 26 పాజిటివ్లు
ABN , First Publish Date - 2020-12-20T06:09:58+05:30 IST
జిల్లాలో కొత్తగా 26 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 19: జిల్లాలో కొత్తగా 26 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 60,483కు చేరింది. ఇందులో 149 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 59,847 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.