-
-
Home » Andhra Pradesh » Kurnool » 23 covid cases
-
మరో 23 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST
జిల్లాలో శనివారం 7,001 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23 మందికి వైరస్ నిర్ధారణ అయింది.

- మొత్తం 60,054 కేసులు
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 21: జిల్లాలో శనివారం 7,001 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 60,054కు చేరుకుంది. ఇందులో 203 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 59,367 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.