కర్నూలు జిల్లాలో.. కొత్తగా 22 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-13T06:04:33+05:30 IST
జిల్లాలో 5,755 మందికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ వచ్చింది.

కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 12: జిల్లాలో 5,755 మందికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితుల సంఖ్య 60,326కు చేరింది. వీరిలో 107 మంది చికిత్స పొందుతుండగా 59,782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.