సరస్వతి దేవిగా అమ్మవారు

ABN , First Publish Date - 2020-10-21T12:21:46+05:30 IST

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదవ రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానిని ఆలయం అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.

సరస్వతి దేవిగా అమ్మవారు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదవ రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానిని ఆలయం అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. మూలా నక్షత్రం.. సరస్వతి అలంకరణ సందర్భంగా నేడు సీఎం జగన్ చేతుల మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి ఉత్సవాలను కొనసాగిస్తున్నారు ఆలయ అధికారులు.

Updated Date - 2020-10-21T12:21:46+05:30 IST