నిత్యావసర సరుకల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-26T05:24:02+05:30 IST

క్రిస్మస్‌ సందర్భంగా టీడీపీ 46వ డివిజన్‌ తెలుగుయువత అధ ్యక్షుడు ధీటి ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సెవెంత్‌ డే స్కూల్‌ కరుణమయ దేవాలయంలో పేదలకు 300 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు.

నిత్యావసర సరుకల పంపిణీ

చిట్టినగర్‌, డిసెంబరు 25: క్రిస్మస్‌ సందర్భంగా టీడీపీ 46వ డివిజన్‌ తెలుగుయువత అధ ్యక్షుడు ధీటి ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సెవెంత్‌ డే స్కూల్‌ కరుణమయ దేవాలయంలో  పేదలకు 300 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు గంటిగంపు సురేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-26T05:24:02+05:30 IST